శిథిలాల నుంచి బయటపడ్డ రవి
కర్నూలు: కర్నూలు-బెంగుళూర్ జాతీయ రహదారిపై కెసి కెనాల్ మీద నిర్మిస్తున్న వంతెన కూలిపోవడంతో సంభవించిన ప్రమాదం నుంచి రవి అనే బాలుడు బయట పడ్డాడు. జాతీయ రహదారిపై వంతెన కూలడంలో శిథిలాల కింద నలుగురు కూరుకుపోయిన విషయం తెలిసిందే. శిథిలాల కింద కూరుకుపోయిన రవి అనే బాలుడిని అధికారులు క్షేమంగా బయటకు తీశారు.
శిథిలాల కింద కూరుకుపోయిన సతీష్ అనే ఇంజనీరు మరణించినట్లు అనుమానిస్తున్నారు. కాగా, అంజమ్మ, శాంతన్న అనే ఇద్దరు పాలమూరు కూలీలు ఇంకా శిథిలాల కింద ఉన్నారు. రవి శిథిలాల కింది నుంచి చేయి బయటకు పెట్టి తనను రక్షించాలని ఆర్తనాదాలు చేశాడు. శిథిలాల కింది నుంచి రవి చేయి బయటకు కనిపించింది. దాంతో అతన్ని రక్షించడం సులభమైంది.
More From
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications