కడప జిల్లాలో ముగ్గురి దారుణ హత్య
కడప: కడప జిల్లాలో గురువారం ముగ్గురు హత్యకు గురయ్యారు. మైదుకూరు మండలం కుమ్మరికొట్టాలలో శ్రీ వెంకటేశ్వర గోడౌన్లో గుర్తు తెలియని దుండగులు ఈరోజు తెల్లవారు జామున రాళ్ళతో దాడి చేసి ఆపై గొంతులు కోసి ముగ్గుర్ని హతమార్చారు. మృతుల్లో ఇద్దరు మహిళలు. ఈ సంఘటన స్ధానికంగా సంచనం సృష్టించింది.
గోడౌన్లో వస్తువుల దొంగతనానికి వచ్చినట్లు భావించిన వాచ్మెన్ నారాయణ వారిని అడ్డుకోవడంతో అతని గొంతుకోసి హతమార్చారు. నారాయణ భార్య ఈశ్వరమ్మను గోడౌన్ ప్రక్కకి తీసుకెళ్ళి సామూహిక అత్యాచారం జరిపి హతమార్చినట్లు తెలియవచ్చింది. మరో వాచ్మెన్ను కూడా గొంతుకోసి హతమార్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరీశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
More From
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications