కాలిపోయిన కీలక ఫైళ్ళు
హైదరాబాద్: సచివాలయంలో డీ-బ్లాకులో జరిగిన అగ్ని ప్రమాదంలో కీలకమైన శాఖల డేటా అగ్నికి ఆహుతి అయినట్లు తెలుస్తొంది. ఐటీ,ఆర్థిక, రెవిన్యూ, అటవీ, కార్మిక, అగ్రికల్చర్ వంటి శాఖలకు చెందిన కీలకమైన ప్రాజెక్టు ఫైళ్లు, డేటా బేస్ పూర్తిగా దగ్ధం అయినట్లు సమాచారం. దీనిపై అక్కడ ఉన్న అధికారులు కూడా ఆందోళన చెందుతున్నారు. కొన్ని కార్యాలయాల డాటా పూర్తిగా దగ్ధం అయినట్లు కన్పిస్తొంది.
ఎన్నికల ఫలితాలు వెలువడనున్న సమయంలో కీలక శాఖల ఫైళ్ళు, డేటా అగ్నికి ఆహుతి కావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రమాకాంత్ రెడ్డితో చర్చించిన తర్వాత ఈ ప్రమాదంపై విచారణకు ఆదేశిస్తామని ఆర్ధిక మంత్రి రోశయ్య అన్నారు.
More From
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications