నిజాలు తెలుస్తాయనే నిప్పు: టిడిపి
హైదరాబాద్: ఓడిపోతామనే భయంతోనే చేసిన పొరపాట్లను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ సర్కారు ఈ అగ్నిప్రమాదాన్ని సృష్టించి ఉండవచ్చని తెదేపా నాయకుడు లాల్జాన్ బాషా అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. అగ్నిప్రమాదంపై ఆర్ధికమంత్రి రోశయ్య విచారణకు ఆదేశించారు. ఈ ప్రమాదం వెనుక విద్రోహ చర్య ఉందేమోనన్న కోణంలో పోలీసులు అనుమానిస్తున్నారు. ఉద్యోగులు తేరుకోక ముందే మంటలు వ్యాపించడం, వారంతా మంటల్లో చిక్కుకోవడంతో ఈ ప్రమాదం వెనుక ఏదైనా కుట్ర దాగుందేమోనన్న విషయాన్నీ పరిశీలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో ఐటి, అటవీ శాఖ, ఆర్థిక శాఖ కార్యాలయాలు మొత్తం దగ్దమయ్యాయి.
More From
-
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం..












Click it and Unblock the Notifications