గుజరాత్ అల్లర్ల విచారణకు జడ్జీలు
అహ్మదాబాద్: 2002 గోద్రా సంఘటన అనంతర అల్లర్ల విచారణకు గుజరాత్ హైకోర్టు శుక్రవారం 9 మంది న్యాయమూర్తులను నియమించింది. సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) గోద్రా అనంతర అల్లర్లపై విచారణ జరిపిన విషయం తెలిసిందే. ఈ కేసుల విచారణకు ఏర్పటైన ప్రత్యేక కోర్టులకు హైకోర్టు న్యాయమూర్తులను నియమించింది.
సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన తొమ్మిది కోర్టుల్లో నాలుగు అహ్మదాబాదులో, మెహసానా, ఆనంద్ ల్లో రెండేసి, హిమ్మత్ నగర్, సబర్ కాంతాల్లో ఒక్కటేసి కోర్టులు పని చేస్తాయి. ఒక్కో కేసును ఒక్కో కోర్టు విచారిస్తుంది. తొమ్మిది కేసు విచారణపై విధించిన స్టేను సుప్రీంకోర్టు ఈ నెల 1వ తేదీన ఎత్తేసింది. వాటి విచారణకు 9 ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
More From
-
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications