గుజరాత్ అల్లర్ల విచారణకు జడ్జీలు
అహ్మదాబాద్: 2002 గోద్రా సంఘటన అనంతర అల్లర్ల విచారణకు గుజరాత్ హైకోర్టు శుక్రవారం 9 మంది న్యాయమూర్తులను నియమించింది. సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) గోద్రా అనంతర అల్లర్లపై విచారణ జరిపిన విషయం తెలిసిందే. ఈ కేసుల విచారణకు ఏర్పటైన ప్రత్యేక కోర్టులకు హైకోర్టు న్యాయమూర్తులను నియమించింది.
సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన తొమ్మిది కోర్టుల్లో నాలుగు అహ్మదాబాదులో, మెహసానా, ఆనంద్ ల్లో రెండేసి, హిమ్మత్ నగర్, సబర్ కాంతాల్లో ఒక్కటేసి కోర్టులు పని చేస్తాయి. ఒక్కో కేసును ఒక్కో కోర్టు విచారిస్తుంది. తొమ్మిది కేసు విచారణపై విధించిన స్టేను సుప్రీంకోర్టు ఈ నెల 1వ తేదీన ఎత్తేసింది. వాటి విచారణకు 9 ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
More From
-
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!!












Click it and Unblock the Notifications