చిరంజీవిపై అమెరికా డేగకన్ను?
హైదరాబాద్: చిరంజీవి ప్రజారాజ్యం పార్టీకి చెప్పుకోదగినన్ని స్ధానాలు వస్తాయని ఆమెరికా పసిగట్టిందా? భోలక్ పూర్ లో కలుషితనీరు వస్తోందని, చంద్రశేఖరరావు అద్వానీ వెంట వెళ్తారని అందరికంటే ముందే తెలుసుకోగల నెట్ వర్క్ అమెరికన్ ఇంటిలిజెన్స్ వ్యవస్ధకు ఉంటుందని చెబుతుంటారు. భారతదేశంలో అమెరికన్ రాయబారి డేవిడ్ క్యాంప్ బెల్ మల్ ఫోర్డ్ చిరంజీవిని ఆయన నివాసంలో కలుసుకుని రెండు గంటల సేపు రహస్య మంతనాలు జరపడం చర్చనీయాంశమైంది. ఈ విషయాన్ని ఒక తెలుగు న్యూస్ చానల్ మొదట బ్రేక్ చేసింది.
అయితే ఎన్నికల ముందు, ఫలితాల ముందు దేశంలోని ముఖ్యనాయకులను కలుసుకోవడం, బాగోగులు మాట్లాడుకోవడం అమెరికన్ రాయబారుల వృత్తిలో భాగమని ఇందులో విశేషమేమీ లేదని కొందరు విదేశాంగ నిపుణులు తేలిగా తీసుకోమంటున్నారు. కానీ యుపి ఎన్నికల సమయంలో అమెరికన్ రాయబారి ములాయం సింగ్ ను కాకుండా మాయావతితో సుదీర్ఘ మంతనాలు జరిపారని, ఆ ఎన్నికల్లో మాయావతి విజయం సాధించారని, ఇప్పుడు ఆయన చిరంజీవిని కలుసుకోవడం రాష్ట్రంలో రానున్న మార్పునకు సంకేతమా అని ఆ చానల్ ముగించింది
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications