తెరాస ప్రభావం లేదు: బర్దన్

సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ తో జరిగిన భేటీ తర్వాత ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తృతీయ కూటమి పటిష్టంగా ఉందని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో ఫార్వర్డ్ బ్లాక్ ప్రధాన కార్యదర్శి దేబవ్రత్ బిస్వాస్ కూడా పాల్గొన్నారు. సోనియా గాంధీతో జెడి ఎస్ నేత కుమారస్వామి భేటీపై ప్రశ్నించగా తాము తృతీయ కూటమితోనే ఉన్నామని దేవెగౌడ చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కూటమి నుంచి జెడిఎస్ వెళ్లిపోలేదని ఆయన చెప్పారు.
More From
-
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్












Click it and Unblock the Notifications