తెరాస ప్రభావం లేదు: బర్దన్

సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ తో జరిగిన భేటీ తర్వాత ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తృతీయ కూటమి పటిష్టంగా ఉందని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో ఫార్వర్డ్ బ్లాక్ ప్రధాన కార్యదర్శి దేబవ్రత్ బిస్వాస్ కూడా పాల్గొన్నారు. సోనియా గాంధీతో జెడి ఎస్ నేత కుమారస్వామి భేటీపై ప్రశ్నించగా తాము తృతీయ కూటమితోనే ఉన్నామని దేవెగౌడ చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కూటమి నుంచి జెడిఎస్ వెళ్లిపోలేదని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications