ఎన్డీయెతో జత కట్టను: పాశ్వాన్

కాగా, జెడియు నేత శరద్ యాదవ్, ఆర్ఎల్డీ నేత అజిత్ సింగ్, రాంవిలాస్ పాశ్వాన్ తో మాట్లాడారు. బిజెపి రాజ్యసభ సభ్యురాలు నజ్మా హెప్తుల్లా పాశ్వాన్ ను పలకరించారు. ఎన్డీయెకు తమ పార్టీ మద్దతిచ్చే ప్రసక్తి లేదని ఎల్జెపి సెక్రటరీ జనరల్ అబ్దుల్ ఖాలిక్ స్పష్టం చేశారు. పాశ్వాన్ తో ఎన్డీయె నేతలు మాట్లాడిన విషయానికి ఆయన పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. పాశ్వాన్ ఇంట్లో అగ్ని ప్రమాదానికి వారు పరామర్శించారని, దాంట్లో రాజకీయాలు వెతకాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.
కేంద్రంలో లౌకిక ప్రభుత్వ ఏర్పాటుకు ఎల్జెపి, ఎస్పీ, ఆర్జెడీ కలిసి కార్యాచరణ రూపొందిస్తాయని పాశ్వాన్ చెప్పారు. తాను యుపిఎలోనే ఉన్నానని, తాను ప్రభుత్వంలో మంత్రిని కూడా అని ఆయన అన్నారు. యుపిఎకు మెజారిటీ వస్తే సమస్య ఉండదని, రాని పక్షంలో అప్పుడు తమ నాలుగో ఫ్రంట్ లౌకిక ప్రభుత్వ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పారు.
-
తమిళనాడు, బెంగాల్ ఎన్నికల వేళ.. కీలక పరిణామం- బీజేపీకి బూస్ట్ -
Tamil nadu Survey: తమిళనాట సీన్ రివర్స్-మ్యాట్రిజ్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..! -
మహేశ్కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..??












Click it and Unblock the Notifications