పోలీసులపైనే కాల్పులు
హైదరాబాద్: పాతబస్తీలో రాజేంద్రప్రసాద్, బాలస్వామి అనే ఇద్దరు పోలీసులపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ కాల్పులో హోంగార్డు మృతి చెందగా కానిస్టేబుల్కు గాయాలయ్యాయి. వెంటనే వారిని ఉస్మానియాకు ఆస్పత్రికి తరలించారు. ఫలక్ నూమా వద్ద గల రామిరెడ్డి హోటల్ సమీపంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. బైక్ లో వచ్చి కాల్పులు జరిపినట్లు ప్రత్యేక సాక్షలు చెపుతున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
More From
-
అలా చేస్తే గ్యాస్ ఏజెన్సీల లైసెన్సులు రద్దు.. వారికి మంత్రి మాస్ వార్నింగ్! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
హైదరాబాద్ నుండి కామాఖ్య ఆలయానికి అతి తక్కువ ఖర్చుతోనే అమృత్ భారత్.. టికెట్ ధరలివే! -
సిలిండర్ మాయం.. మళ్లీ మొదలైన కట్టెల కాలం! -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!!












Click it and Unblock the Notifications