నా ద్రోహం అదే: అల్లు అరవింద్

ప్రజాస్వామ్యంలో జయాపజయాలు సహజమని, అది తెలిసి కూడా పెద్దమనుషులు అని చెప్పుకునే పరకాల లాంటి చిన్న మనుషులు అవహేళన చేయడం బాధాకరమని ఆయన అన్నారు. నిజం చెప్పులు తొడుక్కునే లోపే అబద్ధం ప్రపంచాన్ని చుట్టి వస్తుందని ఆయన అన్నారు. పరకాల తమను నర్సాపురం టికెట్ అడిగాడనడానికి వంద రుజువులు ఇప్పిస్తానని సవాల్ విసిరారు. సీట్ల విషయంలో తమ అంచనాలు తప్పాయని అరవింద్ అంగీకరించారు.
More From
-
మూసీ తీరాన మహత్తరం -
IPL ప్రారంభం వేళ వారికి సజ్జనార్ హెచ్చరికలు..!! -
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది!












Click it and Unblock the Notifications