వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ప్రణబ్ కు ఆర్థికం: హోం చిదంబరానికే
ఎన్సీపి నేతలు శరద్ పవార్ కు వ్యవసాయ శాఖను, ప్రఫుల్ పటేల్ కు పౌర విమాన యానాల శాఖను అప్పగించే అవకాశం ఉంది. తృణమూల్ కాంగ్రెస్ నేత మమతా బెనర్జీ రైల్వే శాఖపై కన్నేశారు. అయితే ఆమెకు బొగ్గు, గనుల శాఖ దక్కతుంది. తృణమూల్ కాంగ్రెసుకు చెందిన దినేష్ త్రివేది, సుదీప్ భందోపాధ్యాయ, సుల్తాన్ అహ్మద్, ముకుల్ రాయ్ లకు మంత్రి వదవులు దక్కే అవకాశం ఉంది.
Comments
congress న్యూఢిల్లీ chidambaram చిదంబరం pranab mukherjee ప్రణబ్ finance minister kamal nath సుశీల్ కుమార్ షిండే
Story first published: Thursday, May 21, 2009, 14:26 [IST]