నాకేం అసంతృప్తి లేదు: మహంతి
హైదరాబాద్: డిజిపిగా కొంత కాలమే పని చేయడం వల్ల తనకేమీ అసంతృప్తి లేదని మహంతి అన్నారు. డిజిపిగా మహంతిని తప్పించి ప్రభుత్వం ఎస్ ఎస్పీ యాదవ్ ను నియమించింది. ప్రభుత్వ సూచర మేరకు ఆయన శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రమాకాంత్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తనకు సహకరించిన పోలీసులకు, మీడియాకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల సమయంలో సహకరించిన ప్రజలకు కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తాను చాలా సంతోషంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. వోటింగ్ శాతం పెరగడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు.
ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డిని ప్రశంసించినందుకు డిజిపి పదవి నుంచి ఎస్ఎస్పీ యాదవ్ ను ఎన్నికల కమిషన్ తప్పించి ఆ స్థానంలో మహంతిని నియమించింది. తిరిగి రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే మహంతిని తప్పించి ఎస్ఎస్పీ యాదవ్ ను డిజిపిగా నియమించింది. ప్రధాన కార్యదర్శికి రిపోర్టు చేయాల్సిందిగా మహంతిని ప్రభుత్వం ఆదేశించింది.
-
హైదరాబాద్కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్లోని క్రేన్కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్












Click it and Unblock the Notifications