నాకేం అసంతృప్తి లేదు: మహంతి
హైదరాబాద్: డిజిపిగా కొంత కాలమే పని చేయడం వల్ల తనకేమీ అసంతృప్తి లేదని మహంతి అన్నారు. డిజిపిగా మహంతిని తప్పించి ప్రభుత్వం ఎస్ ఎస్పీ యాదవ్ ను నియమించింది. ప్రభుత్వ సూచర మేరకు ఆయన శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రమాకాంత్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తనకు సహకరించిన పోలీసులకు, మీడియాకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల సమయంలో సహకరించిన ప్రజలకు కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తాను చాలా సంతోషంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. వోటింగ్ శాతం పెరగడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు.
ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డిని ప్రశంసించినందుకు డిజిపి పదవి నుంచి ఎస్ఎస్పీ యాదవ్ ను ఎన్నికల కమిషన్ తప్పించి ఆ స్థానంలో మహంతిని నియమించింది. తిరిగి రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే మహంతిని తప్పించి ఎస్ఎస్పీ యాదవ్ ను డిజిపిగా నియమించింది. ప్రధాన కార్యదర్శికి రిపోర్టు చేయాల్సిందిగా మహంతిని ప్రభుత్వం ఆదేశించింది.
-
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
కేటీఆర్ చుట్టూ కొత్త వివాదం, ఏం జరుగుతోంది..!! -
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..!












Click it and Unblock the Notifications