పార్టీలో చీలిక సృష్టి: విజయశాంతి

సమస్యలున్న ఒకరిద్దరు పార్టీ నుంచి వెళ్లిపోతే వెళ్లిపోవచ్చునని, మిగతా వారంతా పార్టీతోనే ఉంటారని ఆమె చెప్పారు. రెండు మూడు రోజుల్లో పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరుగుతుందని తెరాస శాసనసభా పక్ష నాయకుడు ఈటెల రాజేందర్ చెప్పారు. ఉద్యమానికి రూపకల్పన చేసేందుకు ఈ సమావేశం జరుగుతుందని ఆయన చెప్పారు. పార్టీలో చీలిక వస్తుందనేది సమైక్యవాదుల కుట్ర అని ఆయన విమర్శించారు. ఉద్యమాన్ని ముందుకు తీసికెళ్లేందుకు అవసరమైన కార్యాచరణను రూపొందించుకుంటామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications