పార్టీలో చీలిక సృష్టి: విజయశాంతి

సమస్యలున్న ఒకరిద్దరు పార్టీ నుంచి వెళ్లిపోతే వెళ్లిపోవచ్చునని, మిగతా వారంతా పార్టీతోనే ఉంటారని ఆమె చెప్పారు. రెండు మూడు రోజుల్లో పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరుగుతుందని తెరాస శాసనసభా పక్ష నాయకుడు ఈటెల రాజేందర్ చెప్పారు. ఉద్యమానికి రూపకల్పన చేసేందుకు ఈ సమావేశం జరుగుతుందని ఆయన చెప్పారు. పార్టీలో చీలిక వస్తుందనేది సమైక్యవాదుల కుట్ర అని ఆయన విమర్శించారు. ఉద్యమాన్ని ముందుకు తీసికెళ్లేందుకు అవసరమైన కార్యాచరణను రూపొందించుకుంటామని ఆయన చెప్పారు.
More From
-
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
హైదరాబాద్కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!!












Click it and Unblock the Notifications