మహానాడు వేదికపై బాలయ్య, ఎన్టీఆర్

నారాయణ రెడ్డికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అవార్డును బహూకరించారు. డివిఎస్ రాజుకు కూడా ఎన్టీఆర్ పురస్కారాన్ని అందజేశారు. ఈ కార్యక్రమాన్ని మురళీ మోహన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నటుడు గుమ్మడి వెంకటేశ్వర రావుకు ఎన్టీఆర్ పురస్కారాన్ని అందజేశారు. శ్రీమతి గీతాంజలికి కూడా ఆ అవార్డును అందజేశారు. అంతకు ముందు హరికృష్ణతో కలిసి జూనియర్ ఎన్టీఆర్ స్వర్గీయ రామారావుకు నివాళి అర్పించగా, చంద్రబాబుతో కలిసి బాలకృష్ణ నివాళులు అర్పించారు.
More From
-
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
సిలిండర్ మాయం.. మళ్లీ మొదలైన కట్టెల కాలం! -
గ్యాస్ కొరత కష్టాలు, నిలిచిపోయిన బుకింగ్ - ఇక సిలిండర్ దక్కాలంటే..!! -
అలా చేస్తే గ్యాస్ ఏజెన్సీల లైసెన్సులు రద్దు.. వారికి మంత్రి మాస్ వార్నింగ్! -
హైదరాబాద్ నుండి కామాఖ్య ఆలయానికి అతి తక్కువ ఖర్చుతోనే అమృత్ భారత్.. టికెట్ ధరలివే! -
హైదరాబాద్ లో సెకండ్ కేబుల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..? -
మండుటెండల్లో చల్లని ఉపశమనం.. తెలంగాణాకు వర్షాలున్నాయన్న ఐఎండీ! -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి!












Click it and Unblock the Notifications