ఎన్టీఆర్ సిగ్గు నేర్పారు: రోజా

తాను మగపిల్లవాడిలా నడుస్తానని అందరూ ఎగతాళి చేసేవారని ఆమె అన్నారు. స్వర్గీయ ఎన్టీ రామారావుతో కలిసి నటించలేకపోయినా ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీలో పనిచేసే అవకాశం తనకు లభించిందని ఆమె అన్నారు. ఎన్టీ రామారావు గురించి మాట్లాడడానికి తనకు వయసు సరిపోదని ఆమె అన్నారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన ఎన్టీ రామారావు కళాకారుడు కావడం తమ కళాకారులందరికీ గర్వకారణమని ఆమె అన్నారు. పరిపాలనలో కూడా ఎన్టీ రామారావు అందరి మన్ననలు పొందారని ఆమె అన్నారు.
More From
-
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
ఏపీ వాసుల కోసం బాలకృష్ణ తీపికబురు.. త్వరలో తుళ్ళూరులో క్యాన్సర్ ఆస్పత్రి నిర్మాణం! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!!












Click it and Unblock the Notifications