Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

శిక్షణలో చిరంజీవి

Chiranjeevi
హైదరాబాద్‌: ప్రజారాజ్యం తమ పార్టీ ఎమ్మెల్యేలకు మంగళవారం శిక్షణ తరగతులు నిర్వహించింది. ఈ తరగతులకు పార్టీ అధినేత చిరంజీవితో పాటు మిగిలిన 17 మంది ఎమ్మెల్యేలు హాజరు అయ్యారు. అసెంబ్లీకి ఎన్నికైన అభ్యర్థుల్లో చాలామంది కొత్త వారు కావడంతో పీఆర్పీ ఈ తరగతులను నిర్వహించింది. చిరంజీవి ఈ శిక్షణ గురించి చెపుతూ నిపుణులు, పార్టీ సీనియర్‌ నేతలతో వివిధ అంశాలపై ఈ శిక్షణ నిర్వహిస్తున్నట్టు చెప్పారు.

ప్రజా సమస్యలను సమర్థంగా ప్రస్తావించి, వాటిని పరిష్కరించడానికి శాసనసభ చక్కటి వేదిక అని, ఆ వేదికను తమ పార్టీ పరిపూర్ణంగా వినియోగించుకుంటుందని తెలిపారు. అసెంబ్లీ మాజీ సెక్రటరీ సదాశివరెడ్డి ఎమ్మెల్యేలకు శిక్షణ ఇచ్చారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు వ్యవహరించే తీరుపై సూచనలు ఇచ్చారు. ఈ తరువాత పార్టీ సీనియర్‌ నేతలు కోటగిరి విద్యాధరరావు, టి.దేవేందర్‌ గౌడ్‌, కళావెంకట్రావ్‌ లు కూడా శిక్షణ ఇచ్చారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+