ముంబై దాడుల సూత్రధారి అరెస్టు

భారత్ లో ఉగ్రవాదులు జరిగే ప్రమాదం ఉందని అమెరికా హెచ్చరించిన నేపథ్యంలో మదానీ అరెస్టు జరిగింది. 50 ఏళ్ల మదానీని నుంచి పోలీసులు నేపాలీ పౌరసత్వం కార్డును స్వాధీనం చేసుకున్నారు. భారీ మొత్తంలో భారత కరెన్సీని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ కరెన్సీలో నకిలీ నోట్లు కూడా ఉన్నాయి. ఇండో - నేపాల్ సరిహద్దుల నుంచి మదానీ భారత్ లోకి ప్రవేశించినట్లు అనుమానిస్తున్నారు. మరిన్ని వివరాల కోసం పోలీసులు అతన్ని విచారిస్తున్నారు.
More From
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications