ఆస్ట్రేలియా లో ర్యాలీ..ఇక్కడ ధర్నా
మెల్బోర్న్ : ఆస్ట్రేలియా వరుస దాడులుకు నిరసనగా సిడ్నీలో భారతీయు విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. నేషనల్ యూనియన్ ఆఫ్ స్టూడెంట్స్ విభాగంతో కలిసి ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ స్టూడెంట్స్ ఆసోషియేషన్ నిర్వహించిన ఈ ర్యాలీలో వందాలాది సంఖ్యలో భారతీయులు పాల్గొన్నారు. జాతి వివక్ష దాడులకు వ్యతిరేక నినాదాలు చేస్తూ టౌన్హాల్ నుంచి హై పార్క్ వరకూ ర్యాలీగా చేసారు.
ఇక విదేశాల్లోని భారతీయులపై దాడులను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భారత విద్యార్థులపై జరుగుతున్న జాతి వివక్ష దాడులపై సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అఖిల భారత శాంతి సంఘీభావ సంస్థ ఈరోజు అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది.
ఈ సమావేశంలో బిజెపీ, ఎంఐఎం మినహా అన్ని పార్టీలు పాల్గొన్నాయి. కొన్నాళ్లుగా దాడులు జరుగుతున్నా,కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ప్రత్యేక మంత్రిత్వ శాఖ కూడా ఏర్పాటు చేయలేదని ప్రజారాజ్యం పార్టీ విమర్శించింది. ఈ నెల 16న ఇదే అంశంపై వారంతా ఇందిరాపార్కు వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు నేతలు తెలిపారు.
-
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ -
మా క్లాసెన్ కాకా అన్యాయంగా అవుట్ అయ్యాడ్రా బై












Click it and Unblock the Notifications