హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దాడి చేసినవారిపై చర్యలు: నాగేందర్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: హైదరాబాదులోని గాంధీ ఆసుపత్రిలో వైద్యులమీద దాడికి పాల్పడిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి నాగేందర్‌ తెలిపారు. డాక్టర్లు తమ ఆందోళన విరమించి విధులకు హాజరుకావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా అక్కడ పోలీసు సిబ్బందిని పెంచుతామని చెప్పారు. డాక్టర్ల ఆందోళన కారణంగా రోగులు ఇబ్బంది పడకుండా చూడాలని ఆసుపత్రి అధికారులను కోరారు.

అయితే మంత్రి మాటలకు గాంధీ ఆస్పత్రి జూనియర్ వైద్యులు సంతృప్తి చెందడం లేదు. తమ సమ్మెను కొనసాగిస్తూనే ఉన్నారు. గర్భిణీ మృతి చెందడంతో ఆమె బంధువులు వైద్యులపై బుధవారం ఉదయం దాడి చేశారు. దాంతో జూనియర్ డాక్టర్లు విధులను బహిష్కరించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X