ఆస్ట్రేలియాలో భారత ర్యాలీలకు స్వస్తి
మెల్బోర్: వీధి ర్యాలీలు ఆపాలని భారత కమ్యూనిటీ నాయకులు ఆస్ట్రేలియాలోని భారత విద్యార్థులకు సూచించారు. ఇప్పటికే తమ ప్రయోజనం నెరవేరిందని, అందువల్ల ప్రశాంతంగా ఉండడం మంచిదని వారన్నారు. తమపై జరుగుతున్న జాతి వివక్ష దాడులకు నిరసనగా భారత విద్యార్థులు గత రాత్రి వరుసగా మూడో రోజు సిడ్నీలోని హారిస్ పార్కులో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలు కొనసాగించాల్సిన అవసరం లేదని అందరూ అంగీకరించినట్లు పెన్నత్ హిల్స్ లో జరిగిన సమావేశానంతరం భారత విద్యార్థుల సమస్యలపై భారత కాన్సుల్ జనరల్ కమ్యూనిటీ కమిటీ సమన్వయకర్త యదు సింగ్ చెప్పారు.
శివారులో సాధారణ జన జీవితానికి ఆటంకంగా మారినందున ర్యాలీలు కొనసాగించాల్సిన అవసరం లేదని భావించినట్లు, ఇప్పటికే తమ ప్రయోజనం నెరవేదరిందని ఆయన అన్నారు. విద్యార్థులు, ఇతర ఆందోళనకారులు అందుకు అంగీకరించినట్లు తెలిపారు.
More From
-
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ -
మా క్లాసెన్ కాకా అన్యాయంగా అవుట్ అయ్యాడ్రా బై -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications