ఆందోళన ఉధృతం: జూడాల అరెస్టు
హైదరాబాద్: గాంధీ అస్పత్రి జూనియర్ డాక్టర్లు తమ సమ్మెను ఉధృతం చేశారు. ఆస్పత్రిపై దాడి చేసినవారి అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ వారు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. శుక్రవారం వారు రోడ్డుపై బైఠాయించి ట్రాఫిక్ ను అడ్డుకున్నారు. దీంతో హైదరాబాదులోని ముషీరాబాద్ నుంచి బోయిగుడా వరకు ట్రాఫిక్ స్తంభించింది. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేసి సికింద్రాబాదులోని చిలకల గుడా పోలీసు స్టేషనుకు తరలించారు.
జూనియర్ డాక్టర్ల సమ్మెకు వైద్యులు మద్దతు ప్రకటించారు. రోజుకు ఒక గంట పాటు విధులను బహిష్కరించాలని సీనియర్ వైద్యులు నిర్ణయించుకున్నారు. సోమవారం నుంచి తమ సమ్మెను మరింత ఉధృతం చేయాలని వారు నిర్ణయించుకున్నారు. గర్భిణీ స్త్రీ మృతితో ఆమె బంధువులు గాంధీ ఆస్పత్రిలో దాడికి దిగిన విషయం తెలిసిందే.
More From
-
అద్దె పోయి వాటా వచ్చింది. సింగిల్ స్క్రీన్స్లో మల్టీప్లెక్స్ రూల్స్ -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..!












Click it and Unblock the Notifications