కుటుంబంతోనే, బాలయ్య, బాబు
హైదరాబాద్: అమెరికాలోని కాలిఫోర్నియాలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన వియ్యంకుడు, సినీనటుడు బాలకృష్ణ పూర్తిగా కుటుంబసభ్యులతోనే గడుపుతున్నారు. బయటి వారెవ్వరినీ కలుసుకోవటానికి సుముఖత చూపటం లేదు. స్టాన్ఫోర్డ్ యూనివర్సీటీ నుంచి ఆదివారం ఉదయం చంద్రబాబు కోడలు బ్రాహ్మణి గ్రాడ్యుయేషన్ పట్టా పుచ్చుకోనుండగా ఆయనతోపాటుభార్య భువనేశ్వరి, కుమారుడు లోకేష్, బాలకృష్ణ, ఆయన సతీమణి వసుంధరాదేవి పాల్గొనబోతున్నారు.
ఈ కార్యక్రమానికి సన్నిహితులను సైతం ఆహ్వానించలేదని సమాచారం. చంద్రబాబు అమెరికా పర్యటనకు రెండు రోజుల ముందు ఎన్ఆర్ఐ టీడీపీ అధ్యక్షుడు కోమటి జయరాం హైదరాబాద్లో ఆయనను కలిసి కాలిఫోర్నియాలో తెదేపా కార్యకర్తల సమావేశంలో ప్రసంగించాలని కోరగా అంగీకరించలేదని సమాచారం. తాను కేవలం కుటుంబ కార్యక్రమంలో పాల్గొనటానికే అమెరికా వెళ్తున్నానని, తనను ఎవరూ కలుసుకోవటానికి ప్రయత్నించవద్దని సూచించినట్లు తెలిసింది. 15న చంద్రబాబు, బాలకృష్ణ దంపతులు హైదరాబాద్కు తిరుగు ప్రయాణమవుతారు.
-
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
అమరావతి బిల్లు పాస్ కాగానే లోకేష్ చేసిందిదే..! చంద్రబాబు రియాక్షన్..! -
టీడీపీ ఎమ్మెల్యే తీరుపై చంద్రబాబు సీరియస్-తక్షణం..! -
ఒంటిమిట్ట కోదండ రామస్వామి కల్యాణం.. పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు -
పేద, మధ్యతరగతి ప్రజలకు బిగ్ షాక్.. ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్ !! -
పార్లమెంట్ లో అమరావతి బిల్లు వేళ చంద్రబాబు, జగన్ ఎత్తుకు పైఎత్తులు..! -
AP Govt: ఇక రాష్ట్రమంతా సంజీవని..! చంద్రబాబు కీలక ఆదేశాలు..! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..!












Click it and Unblock the Notifications