కుటుంబంతోనే, బాలయ్య, బాబు
హైదరాబాద్: అమెరికాలోని కాలిఫోర్నియాలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన వియ్యంకుడు, సినీనటుడు బాలకృష్ణ పూర్తిగా కుటుంబసభ్యులతోనే గడుపుతున్నారు. బయటి వారెవ్వరినీ కలుసుకోవటానికి సుముఖత చూపటం లేదు. స్టాన్ఫోర్డ్ యూనివర్సీటీ నుంచి ఆదివారం ఉదయం చంద్రబాబు కోడలు బ్రాహ్మణి గ్రాడ్యుయేషన్ పట్టా పుచ్చుకోనుండగా ఆయనతోపాటుభార్య భువనేశ్వరి, కుమారుడు లోకేష్, బాలకృష్ణ, ఆయన సతీమణి వసుంధరాదేవి పాల్గొనబోతున్నారు.
ఈ కార్యక్రమానికి సన్నిహితులను సైతం ఆహ్వానించలేదని సమాచారం. చంద్రబాబు అమెరికా పర్యటనకు రెండు రోజుల ముందు ఎన్ఆర్ఐ టీడీపీ అధ్యక్షుడు కోమటి జయరాం హైదరాబాద్లో ఆయనను కలిసి కాలిఫోర్నియాలో తెదేపా కార్యకర్తల సమావేశంలో ప్రసంగించాలని కోరగా అంగీకరించలేదని సమాచారం. తాను కేవలం కుటుంబ కార్యక్రమంలో పాల్గొనటానికే అమెరికా వెళ్తున్నానని, తనను ఎవరూ కలుసుకోవటానికి ప్రయత్నించవద్దని సూచించినట్లు తెలిసింది. 15న చంద్రబాబు, బాలకృష్ణ దంపతులు హైదరాబాద్కు తిరుగు ప్రయాణమవుతారు.
-
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications