నన్నెందుకు బదిలీ చేశారు? డిజిపి

దరిమిలా డీజీపీ పదవి నుంచి యాదవ్ను తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ స్థానంలో మహంతిని డీజీపీగా నియమించింది. ఎన్నికల అనంతరం కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రావడంతో యాదవ్ మళ్లీ డీజీపీగా పగ్గాలు చేపట్టారు. ఎన్నికల సమయంలో డీజీపీగా పక్కకు పెట్టిన ఉత్తర్వులు తనకు అందలేదని, ఆ వివరాలు తెలియజెప్పాల్సిందిగా ఇటీవల యాదవ్ సుబ్బారావుకు మొదట లేఖ రాశారు. దీనికి జవాబుగా డీజీపీకి కేంద్ర ఎన్నికల సంఘం పంపించిన ఉత్తర్వు ప్రతిని సీఈఓ కార్యాలయం పంపించింది. డీజీపీగా యాదవ్ ను తప్పించాలన్న తుది నిర్ణయం మాత్రమే అందులో ఉండడంతో..ఎందుకు తప్పించారో కారణాలు వెల్లడి చేయండంటూ డీజీపీ మరో లేఖ రాశారు. ఈసీ నుంచి వచ్చిన లేఖలో ఇంతకంటే వివరాలేమీ లేవని పేర్కొంటూ సీఈఓ కార్యాలయం బదులిచ్చింది. రెండో లేఖకు వచ్చిన సమాధానంపై కూడా సంతృప్తి చెందని డీజీపీ యాదవ్ మూడోలేఖ కూడా సంధించారు. సంతృప్తికరంగా అన్ని వివరణలు ఇచ్చాక కూడా తనని ఎందుకు తప్పించారు? ఆ వివరణలపై ఈసీకి మీరేమి కామెంట్స్ రాశారు? ఆ వివరాలన్నీ చెప్పండంటూ రెండు పేజీల లేఖను సీఈఓ సుబ్బారావుకు రాశారు. ఇంకా మూడో లేఖపై సీఈఓ కార్యాలయం స్పందించలేదు. ఒకట్రెండు రోజుల్లో జవాబివ్వనున్నట్లు తెలిసింది.
-
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
అన్నీ సీఎం, మంత్రులకేనా - కోమటిరెడ్డి సంచలనం..!! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
న్యాయం చేయలేకపోయా - కవిత ఆవేదన -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్












Click it and Unblock the Notifications