ఆస్ట్రేలియాకు తెలుగుదేశం టీం
హైదరాబాద్: ఆస్ట్రేలియాలో ఇటీవల వరుస దాడులకు గురవుతున్న భారత విద్యార్థులకు ప్రత్యేకించి తెలుగు వారికి మనో ధైర్యం కల్పించి బాసటగా నిలిచేందుకు టీడీపీ నేతలతో కూడిన బృందం సోమవారం రాత్రి ఆస్ట్రేలియా వెళ్లింది. ఈ బృందంలో టీడీపీ నేత నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఉన్నారు. వీరు మెల్బోర్న్, సిడ్నీ నగరాలకు వెళ్ళి అక్కడ భారత విద్యార్థులను కలుస్తారు. ఆ తర్వాత అక్కడి ఉన్నతాధికారులకు విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరిస్తారు.
More From
-
గ్యాస్ కొరత కష్టాలు, నిలిచిపోయిన బుకింగ్ - ఇక సిలిండర్ దక్కాలంటే..!! -
హైదరాబాద్ లో సెకండ్ కేబుల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..? -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
మండుటెండల్లో చల్లని ఉపశమనం.. తెలంగాణాకు వర్షాలున్నాయన్న ఐఎండీ! -
"సీఎం" ఫోటో చిన్నగా వేస్తారా.. నిప్పులు చెరిగిన పిఠాపురం వర్మ !! -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే












Click it and Unblock the Notifications