ముదిరిన డిజిపి లేఖల వివాదం

ఈ విషయమై పూర్తి వివరాలు తనకు తెలియజేయమని ఆయన ఎన్నికల సంఘం రాష్ట్ర అధికారి, (చీఫ్ ఎలక్టొరల్ ఆఫీసర్ (సిఇఓ)) డాక్టర్ ఐ.వి.సుబ్బారావుకు లేఖ వెంట లేఖ మూడు లేఖలు రాసిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో ఐ.వి. సుబ్బారావు ఈ రోజు సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రమాకాంత రెడ్డిని కలిశారు. ఆ వెంటనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డిజిపి యాదవ్ని పిలిపించారు. ప్రధాన కార్యదర్శిని డిజిపి కలిశారు.
ఈ విషయాన్ని తాను పెద్దిది చేయదలచుకోలేదని పూర్తి వివరాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, కేంద్ర ఎన్నికల సంఘానికి తెలిపానని ఐ.వి.సుబ్బారావు చెప్పారు.
More From
-
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం!












Click it and Unblock the Notifications