ముదిరిన డిజిపి లేఖల వివాదం

ఈ విషయమై పూర్తి వివరాలు తనకు తెలియజేయమని ఆయన ఎన్నికల సంఘం రాష్ట్ర అధికారి, (చీఫ్ ఎలక్టొరల్ ఆఫీసర్ (సిఇఓ)) డాక్టర్ ఐ.వి.సుబ్బారావుకు లేఖ వెంట లేఖ మూడు లేఖలు రాసిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో ఐ.వి. సుబ్బారావు ఈ రోజు సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రమాకాంత రెడ్డిని కలిశారు. ఆ వెంటనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డిజిపి యాదవ్ని పిలిపించారు. ప్రధాన కార్యదర్శిని డిజిపి కలిశారు.
ఈ విషయాన్ని తాను పెద్దిది చేయదలచుకోలేదని పూర్తి వివరాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, కేంద్ర ఎన్నికల సంఘానికి తెలిపానని ఐ.వి.సుబ్బారావు చెప్పారు.
More From
-
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం












Click it and Unblock the Notifications