వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షైనీ మద్యం సేవించలేదు: నివేదిక

By Staff
|
Google Oneindia TeluguNews

Shiney Ahuja
ముంబయి: సంఘటన జరిగిన సమయంలో బాలీవుడ్ నటుడు షైనీ అహుజా మద్యం గానీ మత్తు పదార్థాలు గానీ సేవించలేదని వైద్య నివేదిక వెల్లడించినట్లు పోలీసులు చెప్పారు. ఇంటి పని మనిషిపై అత్యాచారం జరిపినట్లు షైనీ అహుజా ఆరోపణలు ఎదుర్కుంటున్న విషయం తెలిసిందే. షైనీ మద్యం గానీ మత్తు పదార్థాలు గానీ సేవించి లేడని రక్తం, ముత్ర పరీక్షల్లో తేలింది.

పూర్తి తెలివిడి ఉన్న సమయంలోనే షైనీ అత్యాచారం చేశాడని, డిఎన్ ఎ పరీక్షల ఫలితాల కోసం నిరీక్షిస్తున్నామని అసిస్టెంట్ పోలీసు కమిషనర్ సూర్యవంశి చెప్పారు. గోళ్లను కూడా పరీక్షల నిమిత్తం పంపారు. సంఘటన జరిగిన సమయంలో పెనుగులాట జరిగిందా అనే విషయాన్ని ఈ పరీక్షల వల్ల తేలుతుంది. అహుజా ఈ నెల 2 వరకు జ్యుడిష్యల్ కస్టడీ లో ఉన్నాడు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X