వైయస్ మారలేదు: చంద్రబాబు

ఆస్ట్రేలియాలో భారత విద్యార్థులపై దాడుల పట్ల ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియాలో భారత విద్యార్థులపై జరుగుతున్న దాడులను ఆపించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆయన విమర్శించారు. తెలుగు విద్యార్థులు ఆస్ట్రేలియాలో 30, 35 వేల మంది ఉన్నారని, అయినా దాడుల విషయంలో ముఖ్యమంత్రి వట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. ఆస్ట్రేలియాకు అఖిల పక్ష బృందాన్ని పంపాలని ఆయన డిమాండ్ చేశారు. తీవ్ర ఆర్థిక మాంద్యం నెలకొని ఉందని ఆయన అన్నారు.
ముఖ్యమంత్రి డాక్టర్ వైస్ రాజశేఖర రెడ్డి ఎన్నికల సంఘం తప్పు పట్టిన వారిని తిరిగి నియమించుకున్నారని ఆయన విమర్శించారు. డిజిపి విషయాన్ని ఆయన ఉదహరించారు. ఎన్నికల సంఘాన్ని సవాల్ చేసే విధంగా రాజశేఖర రెడ్డి వ్యవహరించారని ఆయన అన్నారు. అధికారం వస్తే అణకువగా ఉండాలని తాను సూచించానని, రెండో సారి గెలిచిన తర్వాత వైయస్ మారుతాడని అనుకున్నామని, కానీ మారలేదని ఆయన అన్నారు.
-
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
హైదరాబాద్కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
రూ.294.20 కోట్లతో రిటైనింగ్ వాల్.. మాట నిలబెట్టుకుంటున్న మంత్రి లోకేష్ -
ఐఎండీ హెచ్చరిక: 40డిగ్రీలు దాటి ఈ జిల్లాలలో నిప్పుల కుంపటిలా ఎండలు! -
ఏపీలో రైతులకు క్యూఆర్ కోడ్ తో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ.. చంద్రబాబు తీపికబురు! -
మీ అవగాహన ఇంతేనా ? చంద్రబాబుకు బుగ్గన ఘాటు కౌంటర్..! -
Chandrababu: ప్రజల మధ్యే అధికారులకు బాబు వార్నింగ్...! 1995ను గుర్తుచేస్తూ..! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్!












Click it and Unblock the Notifications