వైయస్ మారలేదు: చంద్రబాబు

ఆస్ట్రేలియాలో భారత విద్యార్థులపై దాడుల పట్ల ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియాలో భారత విద్యార్థులపై జరుగుతున్న దాడులను ఆపించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆయన విమర్శించారు. తెలుగు విద్యార్థులు ఆస్ట్రేలియాలో 30, 35 వేల మంది ఉన్నారని, అయినా దాడుల విషయంలో ముఖ్యమంత్రి వట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. ఆస్ట్రేలియాకు అఖిల పక్ష బృందాన్ని పంపాలని ఆయన డిమాండ్ చేశారు. తీవ్ర ఆర్థిక మాంద్యం నెలకొని ఉందని ఆయన అన్నారు.
ముఖ్యమంత్రి డాక్టర్ వైస్ రాజశేఖర రెడ్డి ఎన్నికల సంఘం తప్పు పట్టిన వారిని తిరిగి నియమించుకున్నారని ఆయన విమర్శించారు. డిజిపి విషయాన్ని ఆయన ఉదహరించారు. ఎన్నికల సంఘాన్ని సవాల్ చేసే విధంగా రాజశేఖర రెడ్డి వ్యవహరించారని ఆయన అన్నారు. అధికారం వస్తే అణకువగా ఉండాలని తాను సూచించానని, రెండో సారి గెలిచిన తర్వాత వైయస్ మారుతాడని అనుకున్నామని, కానీ మారలేదని ఆయన అన్నారు.
-
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
ఏపీ ప్రజలకు రూ.11వేలు రాయితీతో ఈ సైకిళ్లు, మిస్ చేసుకోకండి -
ఆళ్లగడ్డ టీడీపీలో కేబుల్ వార్.. భూమా అఖిల Vs సుబ్బారెడ్డి, బంపర్ ఆఫర్ తో చర్చ! -
చంద్రబాబుపై మూడు పిటిషన్లు- హైకోర్టు కీలక నిర్ణయం..! -
AP Govt: ఏపీలో ఇవాళ 2.5 లక్షల మందికి ఇళ్లు-టిడ్కో లబ్దిదారులకూ..! -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !!












Click it and Unblock the Notifications