హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఈ చిచ్చు వైయస్ పుణ్యమే: బాబు

By Staff
|
Google Oneindia TeluguNews

Chanadrababu Naidu
హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీలో సంక్షోభానికి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డే కారణమని తెలుగుదేశ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఆరోపించారు. పార్టీ సమీక్షా సమావేశంలో ఆయన గురువారం మాట్లాడారు. తమ పార్టీ శాసనసబ్యుడు టీవీ రామారావుపై కూడా లేనిపోని పుకార్లు కాంగ్రెస్‌ వారే పుట్టించారని, ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతున్నారని ఆయన అన్నారు.

నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డిని ప్రోత్సహించినట్లు పార్టీలో తాను మరెవరినీ ప్రోత్సహించలేదన్నారు. లేఖలు, టీవీల్లో మాట్లాడటం ద్వారా సమస్యలు పరిష్కారం కావని, పార్టీలో చర్చిస్తేనే అవుతాయని అన్నారు. చంద్రబాబును విమర్శిస్తూ ప్రసన్నకుమార్ రెడ్డి గురువారం మరో లేఖ రాసిన విషయం తెలిసిందే.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X