మరో భారతీయ విద్యార్థిపై దాడి
మెల్బోర్న్: ఆస్ట్రేలియాలో మరో భారతీయ విద్యార్థిపై జరిగిన దాడి సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత వారం జరిగిన ఈ సంఘటనలో ఆ విద్యార్థిని గాయపరచడమే గాక అతని వద్ద నుంచి నగదు, బంగారాన్ని కూడా దుండగులు దోచుకున్నారు. ఈ మేరకు బాధిత విద్యార్థి సచిన్ గురువారం ఆస్ట్రేలియాలోని భారత విద్యార్థుల సమాఖ్య(ఫిసా)కు ఈ-మెయిల్ ద్వారా తెలిపాడు. సచిన్ సదరన్ క్రాస్ కు చెందిన ట్వీడ్హెడ్స్ గోల్డ్కోస్ట్ విద్యార్థి.Mbr />
కోలంగటా పోలీసు స్టేషను సమీపంలో అతను దాడికి గురయ్యాడు. దాడికి పాల్పడిన దుండగులు అతని వద్ద నుంచి డబ్బు, ఏటీఎం కార్డు, సెల్ ఫోను, బంగారు గొలుసునూ దోచుకున్నారు. దుండగులు దాడి చేసి గాయపరచడంతో సచిన్ ముఖంపై ఐదు కుట్లు పడ్డాయి. ఈ సంఘటనపై పోలీసు కేసు కూడా నమోదైంది.
అయితే పోలీసుల చర్యలపై సచిన్ తన మైయిల్ లో అసంతృప్తి వ్యక్తం చేశాడు. భారతీయ విద్యార్థులపై దాడులు పెరిగిపోతున్న నేపథ్యంలో వారిలో విశ్వాసం పాదుకొల్పే చర్యలను భారత దౌత్యకార్యాలయం చేపట్టాలని ఫిసా వ్యవస్థాపకుడు గౌతం గుప్తా సూచించారు.
-
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు












Click it and Unblock the Notifications