భారత్ తో చర్చలు అనివార్యం: పాక్
ఇస్లామాబాద్: ఇరు దేశాల ప్రయోజనాల దృష్ట్యా భారత్ తో చర్చలు అనివార్యమని పాకిస్తాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అబ్దుల్ బాసిత్ అన్నారు. ఈ ప్రాంతంలో శాంతికి, సంపదకు చర్చలు అవసరమని ఆయన అన్నారు. ముంబై ఉగ్రవాద దాడుల నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ తో చర్చలను ఆపేసింది.
ముంబై దాడుల విషయంలో పాకిస్తాన్ సమర్థంగా, పద్ధతిప్రకారం వ్యవహరిస్తోందని ఆయన చెప్పారు. రష్యాలో భేటీ సందర్భంగా చర్చలను కొనసాగించాలని భారత ప్రధాని మన్మోహన్ సింగ్, పాకిస్తాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ అంగీకరించారు. ముంబై దాడుల కేసులో అనుమానితులను తమకు అప్పగించాలని, ఈ విషయంలో పాకిస్తాన్ నిర్దిష్టంగా వ్యవహరించాలని, అప్పుడే ఇరు దేశాల మధ్య చర్చలు సాధ్యమవుతాయని భారత్ అంటోంది.
More From
-
T20 World Cup Final: భారత పేసర్ కు ఐసీసీ డబుల్ షాక్..! -
ప్లీజ్ మా నాన్న "ఏడో పెళ్లి" ఆపండి.. మైనర్ కొడుకు షాకింగ్ రిక్వెస్ట్ !! -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం












Click it and Unblock the Notifications