భారత్ తో చర్చలు అనివార్యం: పాక్
ఇస్లామాబాద్: ఇరు దేశాల ప్రయోజనాల దృష్ట్యా భారత్ తో చర్చలు అనివార్యమని పాకిస్తాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అబ్దుల్ బాసిత్ అన్నారు. ఈ ప్రాంతంలో శాంతికి, సంపదకు చర్చలు అవసరమని ఆయన అన్నారు. ముంబై ఉగ్రవాద దాడుల నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ తో చర్చలను ఆపేసింది.
ముంబై దాడుల విషయంలో పాకిస్తాన్ సమర్థంగా, పద్ధతిప్రకారం వ్యవహరిస్తోందని ఆయన చెప్పారు. రష్యాలో భేటీ సందర్భంగా చర్చలను కొనసాగించాలని భారత ప్రధాని మన్మోహన్ సింగ్, పాకిస్తాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ అంగీకరించారు. ముంబై దాడుల కేసులో అనుమానితులను తమకు అప్పగించాలని, ఈ విషయంలో పాకిస్తాన్ నిర్దిష్టంగా వ్యవహరించాలని, అప్పుడే ఇరు దేశాల మధ్య చర్చలు సాధ్యమవుతాయని భారత్ అంటోంది.
More From
-
లీటర్ పెట్రోల్ రూ. 321, కిరోసిన్ రూ. 433, డీజిల్ రూ. 345.. ఎమర్జెన్సీ ప్రకటన.. -
పాకిస్థాన్ గాలి తీసిన ఇరాన్.. ఎగిరెగిరిపడిన ఆ దేశానికి సడెన్ షాక్.. -
గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగుతున్నారా - అయితే, ఇది మీ కోసమే..!! -
వి ఆర్ రెడీ: పాకిస్థాన్ సంచలన ప్రకటన -
జైపూర్ ఏనుగుకు గులాబీ రంగు పూసిన రష్యన్.. జైలుకు వెళ్లక తప్పదా ??? -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా?












Click it and Unblock the Notifications