ఇద్దరు భారతీయులపై దాడులు
మెల్బోర్న్: ఆస్ట్రేలియాలో భారతీయులపై దాడులు ఆగడం లేదు..దాడులను నియంత్రిస్తామని ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇచ్చిన హామీలు కేవలం ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. ఈసారి ఏకంగా మైనార్టీ కూడా తీరని ఇద్దరు కుర్రాళ్లు భారతీయులను లక్ష్యంగా చేసుకోవటం గమనార్హం. ఆదివారం ఉదయం సిడ్నీలో ఇద్దరు భారతీయ విద్యార్థులపై నిందితులు బీరు సీసాలతో తలపై దాడి చేసి గాయపరిచారు.
నిందితులను పోలీసులు అరెస్టు చేసి రెండు కౌంట్ల అభియోగం మోపారు. వీరిలో ఒకరికి 16 ఏళ్లు కాగా మరో నిందితుడికి 17 ఏళ్ల వయసు మాత్రమే ఉండటం గమనార్హం. జులై 20న బాల నేరస్థుల విచారణ న్యాయస్థానం ఎదుట హాజరుపరచనున్నారు. బాధితులు భారతీయులేనని స్థానిక ప్రసార సాధనాలు తెలిపాయి. వీరికి 20 ఏళ్ల వయసు ఉండవచ్చని పేర్కొన్నాయి. సిడ్నీ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స చేసి పంపించారు.
More From
-
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!!












Click it and Unblock the Notifications