మావోల హెడ్ క్వార్టర్ స్వాధీనం
లాల్ గడ్: కాంటాపహారీలోని మావోయిస్టుల హెడ్ క్వార్టర్ ను ప్రభుత్వ సాయుధ బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. గత 12 రోజులుగా సాయుధ బలగాలు మావోయిస్టుల ఏరివేత పని సాగిస్తున్నాయి. ఆందోళన కొనసాగిస్తున్న గిరిజనుల కేంద్ర కార్యాలయాన్ని బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. పశ్చిమ మిడ్నాపూర్ లో మావోయిస్టులను బలగాలు తిప్పికొట్టాయి.
దక్షిణాది వైపు ఆపరేషన్ సాగించిన బలగాలు రామగడ్ నుంచి ఉత్తరానికి తరలి కాంటాపహారీని స్వాధీనం చేసుకున్నాయి. కాంటాపహారీలోని కార్యాలయాన్ని కేంద్రంగా చేసుకునే గిరిజనులు స్వయం పాలన సాగిస్తూ వస్తున్నారు. సోమవారం సాయుధ బలగాలకు మావోయిస్టుల నుంచి ఏ విధమైన ప్రతిఘటన కూడా ఎదురు కాలేదు. కాంటాపహారీలో సాయుధ బలగాలు బేస్ క్యాంపును ఏర్పాటు చేసుకున్నాయి.
More From
-
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్లోని క్రేన్కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..! -
పాకిస్తాన్ కు ఐసీసీ భారీ నగదు బహుమతి! ఎన్ని కోట్లంటే..!












Click it and Unblock the Notifications