మావోల హెడ్ క్వార్టర్ స్వాధీనం
లాల్ గడ్: కాంటాపహారీలోని మావోయిస్టుల హెడ్ క్వార్టర్ ను ప్రభుత్వ సాయుధ బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. గత 12 రోజులుగా సాయుధ బలగాలు మావోయిస్టుల ఏరివేత పని సాగిస్తున్నాయి. ఆందోళన కొనసాగిస్తున్న గిరిజనుల కేంద్ర కార్యాలయాన్ని బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. పశ్చిమ మిడ్నాపూర్ లో మావోయిస్టులను బలగాలు తిప్పికొట్టాయి.
దక్షిణాది వైపు ఆపరేషన్ సాగించిన బలగాలు రామగడ్ నుంచి ఉత్తరానికి తరలి కాంటాపహారీని స్వాధీనం చేసుకున్నాయి. కాంటాపహారీలోని కార్యాలయాన్ని కేంద్రంగా చేసుకునే గిరిజనులు స్వయం పాలన సాగిస్తూ వస్తున్నారు. సోమవారం సాయుధ బలగాలకు మావోయిస్టుల నుంచి ఏ విధమైన ప్రతిఘటన కూడా ఎదురు కాలేదు. కాంటాపహారీలో సాయుధ బలగాలు బేస్ క్యాంపును ఏర్పాటు చేసుకున్నాయి.
More From
-
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్












Click it and Unblock the Notifications