ఆసీస్ లో దాడులపై సుప్రీం అక్షింతలు
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాలో భారత విద్యార్థులపై దాడులు ఆగకపోవడంపై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి అక్షింతలు వేసింది. ఆస్ట్రేలియాలో భారతీయ విద్యార్థులపై దాడులను నియంత్రించే చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం అంటున్నా దాడులు ఆగలేదని అలాంటప్పుడు ఏం ప్రయోజనమని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. ముఖ్యమైన ఈ సమస్యను చుట్టచుట్టి మూలన పడేయలేమని వ్యాఖ్యానించింది. రక్షణకోసం చర్యలు తీసుకోవటంలో ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టింది.
ఈ నెల మొదటివారంలో దీనిపై అఫిడవిట్ దాఖలుకు కోర్టు ఆదేశించగా ప్రభుత్వం సమర్పించింది. దాడులను ఆపేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోందని అటార్నీ జనరల్ అనగా సుప్రీం కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. దీనిపై సవివరంగా మరో అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అస్ట్రేలియా, కెనడాల్లో భారత విద్యార్థులపై దాడులను అరికట్టేందుకు తీసుకున్న చర్యలను అందులో తెలియజేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications