రాజ్ థాకరేకు బెయిల్ మంజూరు
ముంబై: రైల్వే బోర్టు పరీక్షల సందర్భంగా ఉత్తరాదిపై దాడి కేసులో అరెస్టయిన మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎంఎన్ ఎస్) అధినేత రాజ్ థాకరేకు బెయిల్ మంజూరైంది. కోర్టు ముందు లొంగిపోయిన వెంటనే సోమవారం ఉదయం రాజ్ థాకరేను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అంతకు ముందు కోర్టు ఆయనను ఈ నెల 13వ తేదీ వరకు జ్యుడిష్యల్ రిమాండ్ కు పంపుతూ ఆదేశాలు జారీ చేసింది. లక్ష రూపాయల పూచీకత్తుపై కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.
ముందస్తు బెయిల్ ను రద్దు చేస్తూ కోర్టు ముందు లొంగిపోవాల్సిందిగా హైకోర్టు జూన్ 16వ తేదీన రాజ్ థాకరేను ఆదేశించిది. దీంతో రాజ్ సోమవారం ఉదయం కోర్టు ముందు లొంగిపోయారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వెంటనే ఆయన తరఫు న్యాయవాది బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
More From
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications