ఎమ్యెల్యే నిరాహార దీక్ష కొనసాగింపు
హైదరాబాద్: తనపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలంటూ తెలుగుదేశం కొవ్వూరు ఎమ్మెల్యే రామారావు నిన్న చేపట్టిన నిరశన దీక్ష మంగళవారం కూడా కొనసాగుతోంది. సోమవారం ఉదయం నుంచి ఆహారం తీసుకోకపోవడంతో ఆయన నీరసించి పోయారు.
గత కొంత కాలంగా రామారావు షుగరు వ్యాధితో బాధపడుతున్నారని, అక్రమ కేసుల వేధింపులతో మానసికంగా ఆయన కుంగిపోయారని బంధువులు అంటున్నారు. కళాశాలలో ఒక విద్యార్థిపై అత్యాచారం చేసి, ఆమెను హత్య చేశారని టీవీ రామారావుపై కేసు నమోదైంది. తనపై వేధింపులో భాగంగానే తనపై అక్రమ కేసులు బనాయించారని ఆయన విమర్శిస్తున్నారు.
More From
-
SRH vs RR: ట్రాక్ రికార్డ్ వర్సెస్ ఫామ్-ఆ ఒక్కడే గేమ్ ఛేంజర్ ..! -
వేసవిలో షిర్డీ టూర్ వెళ్లొద్దామా..? తక్కువ ధరకే అద్భుతమైన టూర్ ప్యాకేజీ..! -
తెలుగులో ప్రింటు ఖర్చులు కూడా రాలేదుగా అన్నా.. -
Tamil Nadu Election: రూటు మార్చిన విజయ్-సర్వేలు తేడా కొడుతున్న వేళ..! -
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications