ఎమ్యెల్యే నిరాహార దీక్ష కొనసాగింపు
హైదరాబాద్: తనపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలంటూ తెలుగుదేశం కొవ్వూరు ఎమ్మెల్యే రామారావు నిన్న చేపట్టిన నిరశన దీక్ష మంగళవారం కూడా కొనసాగుతోంది. సోమవారం ఉదయం నుంచి ఆహారం తీసుకోకపోవడంతో ఆయన నీరసించి పోయారు.
గత కొంత కాలంగా రామారావు షుగరు వ్యాధితో బాధపడుతున్నారని, అక్రమ కేసుల వేధింపులతో మానసికంగా ఆయన కుంగిపోయారని బంధువులు అంటున్నారు. కళాశాలలో ఒక విద్యార్థిపై అత్యాచారం చేసి, ఆమెను హత్య చేశారని టీవీ రామారావుపై కేసు నమోదైంది. తనపై వేధింపులో భాగంగానే తనపై అక్రమ కేసులు బనాయించారని ఆయన విమర్శిస్తున్నారు.
More From
-
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
నో గ్యాస్.. హైదరాబాద్ హాస్టల్స్ లో టిఫిన్స్ బంద్.. -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
ఆ నలుగురు ఎమ్మెల్యేలపై వేటు తప్పదు, ముహూర్తం ఫిక్స్..!! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!!












Click it and Unblock the Notifications