బ్యాంకు మేనేజర్కు మందా క్షమాపణలు

అంతకు ముందు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల పర్యవేక్షకుడు వీరప్పమొయిలీతో జగన్నాథం భేటీ అయ్యారు. బ్యాంకు మేనేజర్పై దాడి ఘటనపై ఆయనకు వివరణ ఇచ్చారు. మేనేజర్ కు క్షమాపణ చెప్పేందుకు సిద్ధమని ఆయన తెలిపారు. మందా వ్యవహారంపై ఆధిష్ఠానం సీరియస్గా స్పందించింది. ఈ ఘటనపై వివరణ ఇవ్వాల్సిందిగా సోనియా ఆదేశించారు. పీసీసీ కూడా ఈ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన అలా ప్రవర్తించి ఉండకూడదని పిసిసి అధ్యక్షుడు డి.శ్రీనివాస్ అన్నారు. దీంతో మందా జగన్నాథం ఢిల్లీ వెళ్లాల్సి వచ్చింది.
More From
-
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు












Click it and Unblock the Notifications