అగ్నిప్రమాదంలో 17 మంది మృతి
మధురై: తమిళనాడులో మధురై జిల్లాలో బుధవారం ఉదయం ఒక బాణాసంచా కర్మాగారంలో అగ్ని ప్రమాదం చెలరేగింది. ఈ ప్రమాదంలో 17 మంది మరణించగా, 40 మంది దాకా గాయపడ్డారు. వడకంపట్టిలోని ఈ బాణా సంచా కర్మాగారానికి లైసెన్సు ఉంది. ఇది మధురైకి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది.
అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియడం లేదు. గాయపడినవారిలో కొంత మంది విద్యార్థులు. వీరు చదువు ముగిసిన తర్వాత ఈ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. సంఘటనా స్థలాన్ని కేంద్ర మంత్రి ఎంకె అళగిరి సందర్శించే అవకాశం ఉంది.
More From
-
విద్యార్ధుల కు రేవంత్ ఊహించని వరం, ఇక నుంచి కొత్తగా..!! -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం












Click it and Unblock the Notifications