అగ్నిప్రమాదంలో 17 మంది మృతి
మధురై: తమిళనాడులో మధురై జిల్లాలో బుధవారం ఉదయం ఒక బాణాసంచా కర్మాగారంలో అగ్ని ప్రమాదం చెలరేగింది. ఈ ప్రమాదంలో 17 మంది మరణించగా, 40 మంది దాకా గాయపడ్డారు. వడకంపట్టిలోని ఈ బాణా సంచా కర్మాగారానికి లైసెన్సు ఉంది. ఇది మధురైకి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది.
అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియడం లేదు. గాయపడినవారిలో కొంత మంది విద్యార్థులు. వీరు చదువు ముగిసిన తర్వాత ఈ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. సంఘటనా స్థలాన్ని కేంద్ర మంత్రి ఎంకె అళగిరి సందర్శించే అవకాశం ఉంది.
More From
-
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
బంగారం ధరలకు గత వైభవం -
మెగా డాటర్ మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో.. సంగీత్ శోభన్ "రాకాస" రివ్యూ ! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్












Click it and Unblock the Notifications