తలసాని వ్యూహంతో బాబు కలవరం

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీని ఏదో మేరకు దెబ్బ తీయాలనేది తలసాని శ్రీనివాస్ ఎత్తుగడగా భావిస్తున్నారు. హైదరాబాద్ ప్రజలు సమైక్యాంధ్రకే సుముఖంగా ఉన్నారని చెప్పి, తెలుగుదేశం వైఖరిని తప్పు పట్టడమే కాకుండా అందుకు తగిన రుజువులు చూపించాలనేది ఆయన ప్రయత్నమట. హైదరాబాదులో తాను సర్వే చేయించానని, సమైక్యాంధ్రకే హైదరాబాదు ప్రజలు సుముఖంగా ఉన్నారని చెబుతూ ఒక సర్వే నివేదికను తలసాని శ్రీనివాస్ యాదవ్ విడుదల చేయడానికి సిద్ధమవుతున్నట్లు చెబుతున్నారు.
More From
-
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
కేటీఆర్ చుట్టూ కొత్త వివాదం, ఏం జరుగుతోంది..!! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
అమరావతి బిల్లు పాస్ కాగానే లోకేష్ చేసిందిదే..! చంద్రబాబు రియాక్షన్..! -
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
ఏపీ ప్రజలకు రూ.11వేలు రాయితీతో ఈ సైకిళ్లు, మిస్ చేసుకోకండి -
పార్లమెంట్ లో అమరావతి బిల్లు వేళ చంద్రబాబు, జగన్ ఎత్తుకు పైఎత్తులు..! -
AP Govt: ఇక రాష్ట్రమంతా సంజీవని..! చంద్రబాబు కీలక ఆదేశాలు..! -
AP Govt: ఏపీలో ఇవాళ 2.5 లక్షల మందికి ఇళ్లు-టిడ్కో లబ్దిదారులకూ..! -
చంద్రబాబుపై మూడు పిటిషన్లు- హైకోర్టు కీలక నిర్ణయం..! -
ఆళ్లగడ్డ టీడీపీలో కేబుల్ వార్.. భూమా అఖిల Vs సుబ్బారెడ్డి, బంపర్ ఆఫర్ తో చర్చ!











Click it and Unblock the Notifications