కలామ్ కు క్షమాపణ కంటితుడుపే

కాంటినెంటల్ ఎయిర్ లైన్స్ ప్రోటోకాల్ ను ఉల్లంఘించి కలామ్ ను తనిఖీ చేసినట్లు వచ్చిన వార్తలు భారత్ లో తీవ్ర దుమారం రేపాయి. భారత ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి ఎయిర్ లైన్స్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ స్థితిలో కలామ్ కు కాంటినెంటల్ ఎయిర్ లైన్స్ క్షమాపణలు చెప్పినట్లు వార్తలు వచ్చాయి. అయితే అమెరికా విమానాల్లో సెప్టెంబర్ 9 దాడుల తర్వాత అందరినీ తనిఖీ చేసినట్లే కలామ్ ను తనిఖీ చేసినట్లు భావిస్తున్నారు. తమ నిబంధనలను మాత్రమే అమెరికన్లు పాటిస్తారని తెలుస్తోంది.
More From
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications