రాములమ్మపై కెసిఆర్ కు రవీంద్ర లేఖ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధినేత కె. చంద్రశేఖర రావుకు ఆ పార్టీ అసమ్మతి నేత రవీంద్ర నాయక్ మరో లేఖాస్త్రాన్ని సంధించారు. మెదక్ పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డిని కలవడాన్ని తప్పు పడుతూ ఆయన శనివారం ఈ లేఖ రాశారు. మీ అనుమతితోనే విజయశాంతి ముఖ్యమంత్రిని కలిశారా అని ఆయన ప్రశ్నించారు.
విజయశాంతి అసలు రూపం ఇప్పటికైనా తెలిసిందా అని ఆయన కెసిఆర్ ను అడిగారు. ఉద్యమాలతో సంబంధం లేనివారికి టికెట్లు ఇస్తే పరిస్థితి ఇలాగే ఉంటుందని ఆయన అన్నారు. ఇప్పటికైనా పార్టీ రాష్ట్ర కమిటీ ని సమావేశపరచాలని ఆయన డిమాండ్ చేశారు. విజయశాంతి శుక్రవారం ముఖ్యమంత్రిని కలిశారు. నియోజకవర్గం అభివృద్ధి కోసమే తాను ముఖ్యమంత్రిని కలిసినట్లు ఆమె తెలిపారు.
More From
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications