రాములమ్మపై కెసిఆర్ కు రవీంద్ర లేఖ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధినేత కె. చంద్రశేఖర రావుకు ఆ పార్టీ అసమ్మతి నేత రవీంద్ర నాయక్ మరో లేఖాస్త్రాన్ని సంధించారు. మెదక్ పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డిని కలవడాన్ని తప్పు పడుతూ ఆయన శనివారం ఈ లేఖ రాశారు. మీ అనుమతితోనే విజయశాంతి ముఖ్యమంత్రిని కలిశారా అని ఆయన ప్రశ్నించారు.
విజయశాంతి అసలు రూపం ఇప్పటికైనా తెలిసిందా అని ఆయన కెసిఆర్ ను అడిగారు. ఉద్యమాలతో సంబంధం లేనివారికి టికెట్లు ఇస్తే పరిస్థితి ఇలాగే ఉంటుందని ఆయన అన్నారు. ఇప్పటికైనా పార్టీ రాష్ట్ర కమిటీ ని సమావేశపరచాలని ఆయన డిమాండ్ చేశారు. విజయశాంతి శుక్రవారం ముఖ్యమంత్రిని కలిశారు. నియోజకవర్గం అభివృద్ధి కోసమే తాను ముఖ్యమంత్రిని కలిసినట్లు ఆమె తెలిపారు.
More From
-
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్లోని క్రేన్కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..! -
పాకిస్తాన్ కు ఐసీసీ భారీ నగదు బహుమతి! ఎన్ని కోట్లంటే..!












Click it and Unblock the Notifications