రాములమ్మపై తెరాస మల్లగుల్లాలు

తన వ్యవహారం పార్టీని కలవరపెడుతున్నప్పటికీ విజయశాంతి మాత్రం పార్టీపై గానీ, పార్టీ నేత చంద్రశేఖరరావుపై గానీ ఒక్క మాట కూడా జారడం లేదు. తాను ఏం చేయబోతున్నాననే విషయంపై ఆమె సూచనమాత్రంగా కూడా ఏమీ చెప్పడం లేదు. అయితే గతంలో తెరాసలో పని చేసి, వెళ్లిపోయిన తూర్పు జయప్రకాష్ రెడ్డివంటి నేతలతో ఆమె చర్చలు జరుపుతున్నారు. నరేంద్ర కూడా ఆమెతో శుక్రవారం సమావేశమయ్యారు. ఆమె మాత్రం కాంగ్రెసులోకి వెళ్లడం ఖాయమనే మాట వినిపిస్తోంది. ఇదిలా ఉంటే, మరో అసమ్మతి నెత కెకె మహేందర్ రెడ్డి పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి శనివారం రాజీనామా చేశారు. ఆయన ఈ నెల 3వ తేదీన కాంగ్రెసులో చేరే అవకాశం ఉందని చెబుతున్నారు.
More From
-
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత












Click it and Unblock the Notifications