ఉత్తర కొరియా కార్గో నౌక పట్టివేత

'Suspicious' N Korean ship detained at Andaman Nicobar
పోర్ట్ బ్లెయిర్: భారత ప్రాదేశిక జలాల్లోకి అక్రమంగా ప్రవేశించిన ఉత్తర కొరియా కార్గో నౌక ఎంవీ సాన్ ను భారత తీర ప్రాంత రక్షక దళం (కోస్ట్ గార్డ్) పట్టుకుంది. అనుమతి లేకుండా అండమాన్ దీవుల తీరంలో ఆ నౌక లంగర్ వేసింది. దాన్ని గమనించిన తీర రక్షక దళం ప్రశ్నిస్తున్న సమయంలో సాన్ సిబ్బంది పారిపోయేందుకు ప్రయత్నించింది. నౌకను రక్షక దళం స్వాధీనం చేసుకుని పోర్ట్ బ్లెయిర్ కు తరలించారు.

ఆ కార్గో నౌకలో ఉత్తర కొరియా నుంచి మధ్య ప్రాచ్యానికి పంచదారను రవాణా చేస్తున్నారు. నౌకకు చెందిన 39 మంది కొరియా సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనపై కోస్ట్ గార్డ్ తో పాటు రక్షణ శాఖ సంస్థలు కూడా దర్యాప్తు చేస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+