మగధీరపై చిరుతో బొత్సా భేటీ

మగధీర సినిమా ప్రదర్శిస్తున్న సాలూరులోని థియేటర్లో ప్రమాదం సంభవించిన ఐదుగురు మరణించిన నేపథ్యంలో విజయనగరం జిల్లాలో మగధీర సినిమా ప్రదర్శనను నిలిపేయాలని మంత్రి బొత్సా సత్యనారాయణ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా, రవితేజ నటించిన ఆంజనేయులు సినిమాకు బొత్సా ఫైనాన్షియర్ కావడంతో ఆ సినిమా ప్రదర్శనకు అడ్డు రాకూడదనే ఉద్దేశంతో మగధీరను నిషేధించినట్లు వార్తలు వస్తున్నాయి.
More From
-
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
ఐఎండీ హెచ్చరిక: 40డిగ్రీలు దాటి ఈ జిల్లాలలో నిప్పుల కుంపటిలా ఎండలు! -
హైదరాబాద్కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్!












Click it and Unblock the Notifications