ఢిల్లీలో వైయస్ బిజీ బిజీ

ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీతోనూ సమావేశమయ్యారు. రాష్ట్రంలో కరవు పరిస్థితితో పాటు రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై ఆయన ఆమెకు వివరించినట్లు చెబుతున్నారు. అంతకు ముందు ఆయన ప్రధాని అంతర్గత భద్రతపై ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రుల సమావేశంలో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications