లాడ్జిలో 4గురి అనుమానస్పద మృతి
వారు ఆత్మహత్య చేసుకున్నారా, ఎవరైనా వారిని హత్య చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విజయవాడ ప్రసాద్ అనే పేరు మీద లాడ్జిలో మూడు గదులు బుక్ అయినట్లు తెలుస్తోంది. మృతులు ఉన్న గదికి బయటి నుంచి తాళం వేసి ఉన్నట్లు తెలుస్తోంది.
Comments
hyderabad హైదరాబాద్ police విజయవాడ prasad railway station సికింద్రాబాద్ పోలీసులు lodge ప్రసాద్ లాడ్జి
Story first published: Saturday, August 22, 2009, 10:54 [IST]