లాడ్జిలో ఆ నలుగురిది హత్యే

వారు ఉదయం ఆరు గంటల ప్రాంతంలో లాడ్జికి వచ్చారు. వారితో పాటు మరో ఇద్దరు పురుషులు, ఇద్దరు స్త్తీలు వచ్చారని, మొత్తం మూడు కుటంబాలు వచ్చాయని లాడ్జి సిబ్బంది చెబుతున్నారు. మూడు గదులు బుక్ చేసుకున్నారని, అయితే వారు కూకట్ పల్లి చిరునామా ఇవ్వడంతో స్థానిక చిరునామా పనికి రాదని చెప్పామని, దాంతో రాత్రి విజయవాడ చిరునామా ఇస్తామని చెప్పినట్లు లాడ్జి మేనేజర్ చెబుతున్నాడు.
రాత్రి పూట ఇద్దరు స్త్రీలు, పురుషులు బయటకు వెళ్లిపోయారని, విజయవాడ చిరునామా ఇవ్వలేదని, ఆ మూడు కుటుంబాల అలికిడి కనిపించకపోవడంతో తాము గదుల వద్దకు వెళ్లామని, తాళాలు వేసి ఉన్నాయని, దాంతో కిటికీలోంచి గదిలోకి చూశామని, గదిలో రక్తం మడుగులో ఒక వ్యక్తి పడి ఉన్నాడని, దాంతో పోలీసులకు సమాచారం అందించామని లాడ్జి సిబ్బంది చెబుతున్నారు. ఈ రెండు జంటల కోసం పోలీసులు గాలిస్తున్నారు. మృతులను పశ్చిమ గోదావరి జిల్లాకు చెందినవారిగా అనుమానిస్తున్నారు. వారి వద్ద దుబాయ్ కి చెందిన ఫ్లయిట్ టికెట్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
-
హైదరాబాద్కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
వారం రోజులు ఇక వర్షాలే, ఈ జిల్లాలకు వాతావరణ శాఖ తాజా అలర్ట్స్..!! -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
భారీగా నిధులు విడుదల చేసిన టీటీడీ -
తిరుమల వెళ్లే భక్తులకు గమనిక -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
Tirupati: తిరుపతికి కేంద్రం గుడ్ న్యూస్-ఇక అంతా అక్కడే..! -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
తిరుపతికి వెళ్లే ఈ ప్రధాన రైళ్లల్లో కీలక మార్పులు, ఇక నుంచి..!! -
తిరుమల క్యూలైన్ లల్లో కఠిన నిబంధన











Click it and Unblock the Notifications