ఆదికేశవులుపై టిటిడిలో తిరుగుబాటు

టిటిడి అతిథి గృహాన్ని ఆదికేశవులు నాయుడు సొంత ప్రయోజనాలకు వాడుకుంటున్నారని, పాలకమండలి నిధులను దుర్వ్యినియోగం చేస్తున్నారని వారు ఆరోపించారు. పాలక మండలిని ఆదికేశవులు నాయుడు భ్రష్టు పట్టిస్తున్నారని, నిబంధనలు ఉల్లంఘించి వ్యవహరిస్తున్నారని వారన్నారు. ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని వారు చెప్పారు. భక్తుల మనోభావాలను దెబ్బ తీసే విధంగా వ్యవహరిస్తూ సొంత ఎజెండాతో ఆదికేశవులు నాయుడు పని చేస్తున్నారని వారు ఆరోపించారు.
More From
-
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications