మాకేం అభ్యంతరం లేదు: వైయస్

అనుబంధ ప్రశ్నలు వేయడానికి తమకు అవకాశం ఇవ్వడం లేదని ప్రతిపక్షాలు అభ్యంతరం చెప్పాయి. మనం కొన్ని పరిమితులు పెట్టుకోవాలని, లేదంటే స్పీకర్ చెప్పినట్లు విని సభను సజావుగా నిర్వహించుకోవాలని ఆయన అన్నారు. సభ్యులు కోరినంత సమయం ఇవ్వాలని ఆయన స్పీకర్ ను కోరారు. ప్రశ్నలు అడగడానికి ఎంత సమయం ఇస్తున్నారో సమాధానం చెప్పడానికి కూడా అంతే సమయం ఇవ్వాలని ఆయన అన్నారు.
More From
-
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
కేటీఆర్ చుట్టూ కొత్త వివాదం, ఏం జరుగుతోంది..!! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
అమరావతి బిల్లు పాస్ కాగానే లోకేష్ చేసిందిదే..! చంద్రబాబు రియాక్షన్..! -
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
ఏపీ ప్రజలకు రూ.11వేలు రాయితీతో ఈ సైకిళ్లు, మిస్ చేసుకోకండి -
పార్లమెంట్ లో అమరావతి బిల్లు వేళ చంద్రబాబు, జగన్ ఎత్తుకు పైఎత్తులు..! -
AP Govt: ఇక రాష్ట్రమంతా సంజీవని..! చంద్రబాబు కీలక ఆదేశాలు..! -
AP Govt: ఏపీలో ఇవాళ 2.5 లక్షల మందికి ఇళ్లు-టిడ్కో లబ్దిదారులకూ..! -
చంద్రబాబుపై మూడు పిటిషన్లు- హైకోర్టు కీలక నిర్ణయం..! -
ఆళ్లగడ్డ టీడీపీలో కేబుల్ వార్.. భూమా అఖిల Vs సుబ్బారెడ్డి, బంపర్ ఆఫర్ తో చర్చ!











Click it and Unblock the Notifications