వైయస్ క్షేమం: ప్రఫుల్ ధృవీకరణ

ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ లో ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి సుబ్రహ్మణ్యంతో పాటు చీఫ్ భద్రతాధికారి వెస్లీ, మరో ఇద్దరు పైలట్లు ఉన్నారు. కొద్ది సేపట్లో ముఖ్యమంత్రి హైదరాబాదుకు బయలుదేరుతున్నారు. రోడ్డు మార్గంలో చిత్తూరుకు చేరుకుంటారని కూడా ఒక అధికారి అంటున్నారు. హెలికాప్టర్ దిగిన ప్రదేశం నుంచి ముఖ్యమంత్రి కొంత దూరం కాలినడకన ప్రయాణించి ఒక గెస్ట్ హౌస్ లో విశ్రాంతి తీసుకుంటున్నట్లు కూడా తెలుస్తోంది. మొత్తం మీద ముఖ్యమంత్రి క్షేమంగా ఉన్నారనే వార్తతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
More From
-
కేటీఆర్ చుట్టూ కొత్త వివాదం, ఏం జరుగుతోంది..!! -
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం












Click it and Unblock the Notifications