వైయస్ క్షేమం: ప్రఫుల్ ధృవీకరణ

ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ లో ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి సుబ్రహ్మణ్యంతో పాటు చీఫ్ భద్రతాధికారి వెస్లీ, మరో ఇద్దరు పైలట్లు ఉన్నారు. కొద్ది సేపట్లో ముఖ్యమంత్రి హైదరాబాదుకు బయలుదేరుతున్నారు. రోడ్డు మార్గంలో చిత్తూరుకు చేరుకుంటారని కూడా ఒక అధికారి అంటున్నారు. హెలికాప్టర్ దిగిన ప్రదేశం నుంచి ముఖ్యమంత్రి కొంత దూరం కాలినడకన ప్రయాణించి ఒక గెస్ట్ హౌస్ లో విశ్రాంతి తీసుకుంటున్నట్లు కూడా తెలుస్తోంది. మొత్తం మీద ముఖ్యమంత్రి క్షేమంగా ఉన్నారనే వార్తతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
More From
-
హైదరాబాద్ కు మరో మణిహారం..దేశంలోనే రెండో నెట్ఫ్లిక్స్ ఆఫీస్ ప్రారంభం.. ఎప్పుడంటే! -
"బీరు"తో పాటు బాటిల్ లోపలే స్టఫ్.. బిత్తరపోయిన మందుబాబు !! -
మహిళలను వేధిస్తే ఇక అంతే.. సీఎం రేవంత్ సీరియస్ వార్నింగ్ ! -
విజయవాడలో పోలీసులపై గన్ తో కాల్పులు, వరంగల్ వ్యక్తి అరెస్ట్ -
ఐఎండీ హెచ్చరిక: 40డిగ్రీలు దాటి ఈ జిల్లాలలో నిప్పుల కుంపటిలా ఎండలు! -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!!












Click it and Unblock the Notifications