సిఎం రేసులో లేను: జానా

కాగా, రాష్ట్ర మంత్రివర్గంలో అప్పుడే లుకలుకలు ప్రారంభమైన సూచనలు కనిపిస్తున్నాయి. మంత్రిగా ఆదివారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేయబోనని వ్యవసాయ శాఖా మంత్రి రఘువీరా రెడ్డి అంటున్నారు. వైయస్ మృతితో కలత చెందడం వల్లనే తాను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయలేకపోతున్నట్లు ఆయన తెలిపారు. తానింకా వైయస్ మృతి షాక్ నుంచి తేరుకోలేదని అంటున్నారు. పి. రామచంద్రారెడ్డి కూడా ప్రమాణస్వీకారానికి గైర్హాజరయ్యే అవకాశాలున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా వుంటే, మంత్రులు వైయస్ సన్నిహిత మిత్రుడు కెవిపి రామచంద్ర రావు ఇంట్లో సమావేశమయ్యారు.












Click it and Unblock the Notifications